రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు

దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ తరఫున రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజులకే సమావేశాలను కుదించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్నది. సభలో 4 బిల్లులు, 4 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2020-06-16 02:27 GMT

దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ తరఫున రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజులకే సమావేశాలను కుదించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్నది. సభలో 4 బిల్లులు, 4 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News