శ్రీవారి సేవలో తమిళనాడు సీఎం సతీమణి

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి దుర్గా స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

Update: 2024-04-27 08:14 GMT

దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి దుర్గా స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.  దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News