Chittoor: కుప్పంలో పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు

చిత్తూరు జిల్లా కుప్పంలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది....

Update: 2023-05-15 11:48 GMT

దిశ, కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్ ఒక్కసారిగా పట్టాల నుంచి బయటకు రావడంతో అదుపు తప్పింది. వెంటనే లోకో పైలట్ గమనించి రైలు నిలుపుదల చేయడంతో పెనుముప్పు తప్పింది. గుడిపల్లి మండలం బిస్సానతం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. ఈ రైలు చెన్నై -బెంగుళూరు వెళుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. 

Tags:    

Similar News