Tiruptati: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

జంషెడ్ పూర్‌కు చెందిన సర్ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది..

Update: 2023-04-07 15:01 GMT

దిశ, తిరుపతి: జంషెడ్ పూర్‌కు చెందిన సర్ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది. ఆ సంస్థ తరఫున ప్రతినిధి వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ.ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి సేవ చేసుకోవడం పూర్వ జన్మ సుకృతమని వై.రాఘవేంద్ర చెప్పారు. 

Tags:    

Similar News