అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ విడుదల.. CBI అధికారుల రాకతో హైటెన్షన్

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు.

Update: 2023-05-22 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మీ హెల్త్ కండిషన్ సీరియస్ గానే ఉందని హెల్త్ బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. అయితే విశ్వభారతి ఆసుపత్రి వద్ద సీబీఐ అధికారులు రావడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు సైతం ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు ఇస్తుందా లేక ఇంకమైనా యాక్షన్ తీసుకుంటుందా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది.

Read more:

YS వివేకా కేసు : అవినాష్ రెడ్డికి సుప్రీంలో బిగ్ షాక్!

Tags:    

Similar News