Amaravati: ఫిబ్రవరి 8న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఫిబ్రవరి 8న జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుందని సీఎస్ డా కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు...

Update: 2023-01-30 11:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఫిబ్రవరి 8న జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుందని సీఎస్ డా కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ సెక్రటరీలకు ఉత్తర్వులు విడుదల చేశారు.

Tags:    

Similar News