శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన డబుల్ మర్డర్

శ్రీకాకుళం జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. సారవకోట మండలం కోదడ్డపనసలో మంగళవారం మహిళతో పాటు ఓ వ్యక్తిని గుర్తు తెలియన దుండగులు దారుణంగా

Update: 2023-05-09 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. సారవకోట మండలం కోదడ్డపనసలో మంగళవారం మహిళతో పాటు ఓ వ్యక్తిని గుర్తు తెలియన దుండగులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో సాక్షాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News