ఎంపీ సోయం బాపురావు లెటర్ ఫోర్జరీ

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు లేఖ ఫోర్జరీకి గురైంది. తిరుమలలో మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇచ్చే సిఫారసు లేఖలు ఫోర్జరీ అయినట్లు తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. అమాయక భక్తులను మోసం చేసి రాఘవ అనే వ్యక్తి సోయం బాపురావు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. తిరుమలలో అక్కడి విజిలెన్స్ యంత్రాంగం ఫోర్జరీ లేఖలను గుర్తించింది. ఈ మేరకు భక్తులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2020-11-26 00:32 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు లేఖ ఫోర్జరీకి గురైంది. తిరుమలలో మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇచ్చే సిఫారసు లేఖలు ఫోర్జరీ అయినట్లు తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. అమాయక భక్తులను మోసం చేసి రాఘవ అనే వ్యక్తి సోయం బాపురావు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. తిరుమలలో అక్కడి విజిలెన్స్ యంత్రాంగం ఫోర్జరీ లేఖలను గుర్తించింది. ఈ మేరకు భక్తులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News