లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీఎం

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-04-09 07:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News