ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణానది పాయలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో చోటుచేసుకుంది. 10 మంది స్నేహితులతో కలిసి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల యశ్వంత్ రెడ్డి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకుని అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Update: 2020-10-06 08:32 GMT

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణానది పాయలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో చోటుచేసుకుంది. 10 మంది స్నేహితులతో కలిసి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల యశ్వంత్ రెడ్డి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకుని అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News