షాద్‌నగర్‌ మహిళకు వింత అనుభవం

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా టెస్టులను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ క్రమంలో షాద్ నగర్ అధికారుల నిర్వాహకం బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా టెస్టులు చేయకుండా పాజిటివ్ రిపోర్ట్ ను అధికారులు ఇచ్చారు. దీంతో ఆ బాధితురాలు షాకు కు గురైంది. తనకు కరోనా టెస్టులు చేయకుండా పాజిటివ్ రిపోర్ట్ ఎలా ఇస్తారని అధికారులపై బాధితురాలు […]

Update: 2020-07-21 00:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా టెస్టులను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ క్రమంలో షాద్ నగర్ అధికారుల నిర్వాహకం బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా టెస్టులు చేయకుండా పాజిటివ్ రిపోర్ట్ ను అధికారులు ఇచ్చారు. దీంతో ఆ బాధితురాలు షాకు కు గురైంది. తనకు కరోనా టెస్టులు చేయకుండా పాజిటివ్ రిపోర్ట్ ఎలా ఇస్తారని అధికారులపై బాధితురాలు మండిపడుతోంది.

Tags:    

Similar News