IPL 2023: మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌..

IPL 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్‌ కోల్పోయింది.

Update: 2023-05-08 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లివింగ్‌ స్టోన్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మరో బ్యాటర్ రాజపాక్స 29 పరుగుల వద్ద హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో డకౌటయ్యాడు. 12 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌.. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం 8 ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయి 70 రన్స్ చేసింది. శిఖర్ ధవన్ (31), జితేష్ శర్మ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News