IPL 2023: జరిమానాల రూపంలో బీసీసీఐకి భారీగా మనీ..

Update: 2023-05-11 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్లు కూడా తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు స్లో ఓవర్ రేట్ కారణంగా జట్లు నుంచి బీసీసీఐ రూ. 1.10 కోట్లు జరిమానా వసూలు చేసింది. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లి, నితీష్ రాణా ఆటగాళ్లు జరిమానా చెల్లించారు.

Tags:    

Similar News