మోత్కూర్‌లో మరో ఇద్దరికి పాజిటివ్

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానితో పాటు మరో వ్యక్తికి కరోనా సోకింది. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Update: 2020-07-18 08:49 GMT

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానితో పాటు మరో వ్యక్తికి కరోనా సోకింది. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News