మెదక్‌లో ఇద్దరు గల్లంతు.. ఎలా ?

దిశ, మెదక్: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం చెరువులో గాలిస్తుండగా బుధవారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ముత్యాలు (35), వారి బంధువు హైదరాబాద్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు.

Update: 2020-08-19 02:38 GMT

దిశ, మెదక్: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం చెరువులో గాలిస్తుండగా బుధవారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ముత్యాలు (35), వారి బంధువు హైదరాబాద్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News