పుట్టిన 20 రోజులకే విషాదం

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం పుట్టిన పసి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కొంతనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మురళీ, అంజలీ దంపతులకు ఇటీవల బాలుడు జన్మించాడు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం బైక్ పై తుప్రాన్ బయలుదేరారు. ఇధే సమయంలో్ వేగంగా వచ్చిన మరో బైక్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.

Update: 2020-08-03 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం పుట్టిన పసి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కొంతనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మురళీ, అంజలీ దంపతులకు ఇటీవల బాలుడు జన్మించాడు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం బైక్ పై తుప్రాన్ బయలుదేరారు. ఇధే సమయంలో్ వేగంగా వచ్చిన మరో బైక్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.

Tags:    

Similar News