భారత్‌లో కొత్తగా 16,752 కరోనా కేసులు

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,752 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 113 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 1,57,051 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1.07కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,64,511 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Update: 2021-02-27 23:28 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,752 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 113 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 1,57,051 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1.07కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,64,511 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News