తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా కేసులు

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,445 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,38,632 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,336 మంది మరణించారు. ప్రస్తుతం 18,409 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,18,887 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Update: 2020-10-30 22:19 GMT

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,445 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,38,632 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,336 మంది మరణించారు. ప్రస్తుతం 18,409 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,18,887 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News