ఏపీ ప్రజలకు శుభవార్త.. రేపే ప్రారంభం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ శుభవార్త. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అత్యవసర సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ విజయవాడ బెంజి సర్కిల్ లో రేపు ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ వీటిని ప్రారంభించనున్నారు. ఒకేసారి 1068 అంబులెన్సులను ప్రారంభంకానున్నాయి.

Update: 2020-06-29 22:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ శుభవార్త. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అత్యవసర సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ విజయవాడ బెంజి సర్కిల్ లో రేపు ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ వీటిని ప్రారంభించనున్నారు. ఒకేసారి 1068 అంబులెన్సులను ప్రారంభంకానున్నాయి.

Tags:    

Similar News