- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ఆదివారం ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తాజాగా అమితాబ్కు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అభిషేక్ తెలిపారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం బచ్చన్ ఫ్యామిలిలో కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య, తాను వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. వైరస్ నుంచి అమితాబ్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కోలుకోగా.. అభిషేక్ మాత్రం ఇంకా వైరస్ తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story