- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల ఘాట్ రోడ్లో చిరుతపులి హల్చల్ చేసింది. తిరుమల ఎగువ కనుమదారిలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు నీటి సరఫరా విభాగ ఉద్యోగులపై వెంటపడి చేసింది. వినాయక స్వామి ఆలయం దాటిన తరువాత.. మలుపులో చిరుత ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై దూకింది. ఈ ఘటనలో చిరుత గోళ్లు గీరుకుని ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో భయాందోళన చెందిన వాహనదారులు ఆపకుండా వేగంగా ముందుకెళ్లడంతో చిరుత మళ్లీ అడవిలోకి వెళ్లింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Next Story