ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపిన యువకుడు.. ఎక్కడంటే..?

by Disha Web Desk 4 |
ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపిన యువకుడు.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపిన ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. కర్ణాటక - హబెళ్లిలో నేహా అనే యువతిని కాలేజీ ఆవరణలో ఫయాజ్ అనే యువకుడు పొడిచి చంపాడు. బీసీఏ కోర్సు సమయంలో వీరిద్దరూ కలిసి చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తామిద్దరం గతంలో ప్రేమించుకున్నట్లు తెలిపాడు. అయితే కొన్ని రోజులే నేహా తనను దూరం పెడుతుందనే కోపంతో హత్య చేశానని విచారణలో ఒప్పుకున్నాడు.

Next Story

Most Viewed