- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమానుషం.. చెరువులో మగ పసికందు మృతదేహం
by Disha Web Desk 23 |
X
దిశ, భీమదేవరపల్లి ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపుర్ చెరువులో సోమవారం రోజున పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం రోజు వయసున్న మగ శిశువు మృతదేహం చెరువు పక్కన కనిపించిందని బాధ్యులు ఎవరో కానీ ఆ దృశ్యం ప్రతి వ్యక్తిని కంటతడి పెట్టించింది. ఎక్కడైనా వదిలేసి వెళ్లిన గాని ఎవరైనా పెంచుకుంటారు అనేటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేశారు. మాటలు రాని ఆ పసికందు మృతదేహం ఎన్నో ప్రశ్నలను ప్రజానీకానికి స్పందించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపడుతున్నట్లు అలాగే ఈ మృతదేహాన్ని ఎంజీఎం కు తరలించినట్లు ఎస్సై రాజుకుమార్ వివరాలు తెలిపారు.
Next Story