- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హోటల్ భోజనంలో గాజు ముక్క
by Disha Web Desk 15 |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అన్నంలో గాజు ముక్క వచ్చిన సంఘటన సిద్దిపేట నాగుల బండ సమీపంలోని ఓ హోటల్ లో చోటు చేసుకుంది. బాధితుడు జహంగీర్ తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట పట్టణానికి పనినిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో హరిత మినర్వా హోటల్ లో భోజనం చేయడానికి అగినట్లు తెలిపారు. హోటల్ బాయ్ తీసుకొచ్చిన ఆహారంలోగాజు ముక్క రావడంతో ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు పుడ్ సెప్టీ అధికారి అనుష సంఘటనా స్థలానికి చెరుకొని సంబంధిత ఆహార పదార్థాలను సీజ్ చేసి, హోటల్ వంట గది పరిసరాలను పరిశీలించారు. జహంగీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పుడ్ సెప్టీ అధికారి అనుష తెలిపారు.
Next Story