- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Disha Web Desk 15 |
X
దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండలం భైరాపూర్ చౌరస్తా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నీరడి సాయిలు (45) అనే వ్యక్తి మృతి చెందినట్లు బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నీరడి సాయిలు బీర్కూర్ నుండి లింగాపూర్ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని, దీంతో మృతుడు కిందప డిపోవడంతో తలకు తీవ్రంగా గాయమై తల, ముక్కు భాగాల నుండి తీవ్రంగా రక్తస్రావమైనట్టు పేర్కొన్నారు. దాంతో 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పినట్లు ఎస్ ఐ వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదన్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
Next Story