- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంత కట్టడి చేసినా… ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 7,073 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా 48 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. మొత్తం 5,606 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 67,683గా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఆస్పత్రు నుంచి డిశ్చార్జి అయిన వారు 5,88,169గా ఉన్నారు.
Next Story