- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన జిల్లాలోని నరసరావుపేట మండలం శాంతినగర్ వద్ద గురువారం వెలుగులోకివచ్చింది.
వివరాల్లోకివెళితే.. ఎదురెదురుగా వచ్చిన ఆటో, ద్విచక్రవాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు అక్కేనా కనకయ్య (45), శ్రీను (35) మాచవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న నకరికల్లు మండల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also..
Next Story