హనుమకొండ జిల్లాలో దారుణం.. ఆడ శిశువును సజీవంగా పూడ్చిపెట్టి..

by Disha Web Desk 4 |
హనుమకొండ జిల్లాలో దారుణం.. ఆడ శిశువును సజీవంగా పూడ్చిపెట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు. మట్టి తొలగించి ఆడ శిశువను స్థానికులు బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆడశిశువును పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed