- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీ రాజధాని అమరావతి కోసం మరో రైతు గుండె ఆగింది. అమరావతి తరలిపోతుందన్న ఆవేదనతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ రైతు ఈడ్పుగంటి బుల్లబ్బాయి (73) గుండెపోటుతో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. అమరావతికి బుల్లబ్బాయి కురగల్లులో తనకు ఉన్న అర ఎకరం భూమి ఇచ్చారు. రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారనీ, రాజధాని తరలిస్తున్నారనే మనస్తాపంతోనే బుల్లబ్బాయి మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story