- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టిచింది చంద్రబాబేనని, గతంలో విజయవాడలో ఆలయాలు కూడా కూల్చారని, అమరేశ్వరుడి భూములు సైతం మింగారని ఆరోపించారు. దుర్గమ్మ గుడిలోనూ క్షుద్ర పూజలు నిర్వహించారని మండిపడ్డారు. అటు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ నేత వర్ల రామయ్య.. సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని ప్రశ్నించారు.
Next Story