- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారీ వర్షాల కారణంగా పాక్లో 550 మంది చిన్నారులు చనిపోయారు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఈ ఏడాది భారీ వర్షాలు పాకిస్థాన్ను అతలకుతలం చేశాయి. ఓ పక్క భారీ వరదలు.. మరో పక్క ఆహార ధాన్యాల కొరత కారణంగా పాకిస్తాన్ ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వరదల కారణంగా ఆ దేశంలో 550 మంది చిన్నారులు మృతి చెందారని పాకిస్థాన్ అధికారి గెరిడా బిరుకిలా తెలిపారు. భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో 3.4 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారని ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి తమను గట్టెక్కించేందుకు.. "ప్రపంచం ఒక్కతాటిపైకి వచ్చి పాకిస్తాన్లోని పిల్లలకు సహాయం చేయాలి. మనం కలిసి ప్రాణాలు కాపాడగలం" అని ఆమె కోరారు.
Next Story