- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి 400 మందికి పైగా
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: వాయువ్వ ఇరాన్ లోని ఖోల్ నగరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 నమోదైంది. ఈ భూకంపం తాకిడి కారణంగా పలు ప్రాంతాల్లో ఇల్లు నెల కూలి.. ఏడుగురు మృతి చెందారు. అలాగే దాదాపు 400 మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. ఈ భూకంపం 23:44:44 (UTC+05:30)కి సంభవించింది మరియు ఇరాన్లోని ఖోవీకి 14 కి.మీ SSW వద్ద 10 కి.మీ లోతులో తాకినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
Next Story