ఇరాన్‌‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి 400 మందికి పైగా

by Disha Web Desk 12 |
ఇరాన్‌‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి 400 మందికి పైగా
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్వ ఇరాన్ లోని ఖోల్ నగరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 నమోదైంది. ఈ భూకంపం తాకిడి కారణంగా పలు ప్రాంతాల్లో ఇల్లు నెల కూలి.. ఏడుగురు మృతి చెందారు. అలాగే దాదాపు 400 మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. ఈ భూకంపం 23:44:44 (UTC+05:30)కి సంభవించింది మరియు ఇరాన్‌లోని ఖోవీకి 14 కి.మీ SSW వద్ద 10 కి.మీ లోతులో తాకినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.


Next Story

Most Viewed