- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ దాడి చేసింది. కుటుంబ సభ్యుల ముందే అతడిని సదరు మహిళ చెప్పుతో కొట్టింది. రాత్రి తమ కూతురుని కార్పొరేటర్ భర్త ఎత్తుకెళ్లాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే అతడి ఇంటికి వెళ్లి కార్పొరేటర్ భర్తను ఆ మహిళ చెప్పుతో కొట్టింది. అనంతరం తమ కూతురుని తమకు అప్పగించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కార్పొరేటర్ ఇంటి ముందే ధర్నాకి దిగారు.
Next Story