- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏనుగు దాడిలో మహిళా రైతు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా జిల్లాలోని కొమరాడ మండలం పాతకల్లికోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో మహిళ రైతు మృతి చెందింది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపడంతో ఆ గ్రామంలోని స్థానికులు వారి పొలం పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. ఏనుగుల దాడిలో మహిళ మరణిచడంతో గ్రామంలోని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా జిల్లాలోని కొమరాడ మండలం పాతకల్లికోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో మహిళ రైతు మృతి చెందింది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపడంతో ఆ గ్రామంలోని స్థానికులు వారి పొలం పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. ఏనుగుల దాడిలో మహిళ మరణిచడంతో గ్రామంలోని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.
Next Story






