ప్రారంభమైన మహిళా ప్రీమియర్ లీగ్ వేలం..

నేడు ఆటగాళ్ల వేలం ప్రక్రియ..
భారీ ధరకు అమ్ముడైన స్మృతి మందాన..
స్మృతి మంధనను కొనుగోలు చేసిన ఆర్సీబీ..
రూ.3.4 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు..
ప్రస్తుతానికి మహిళల ఐపీఎల్‌లో ఇదే అత్యధికం..