పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చకున్న హీరోలందరూ నేడు 100 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే సినిమాకు అల్లు అర్జున్ రూ.120 కోట్లు తీసుకోబోతున్నాడు.
రాజమౌళితో చేయబోయే సినిమాలో మహేష్ బాబుకు రూ. 100 కోట్లు రెమ్యునరేషన్ ముట్టజెప్పనున్నారట.
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న రామ్ చరణ్ RC 15 సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడు.
ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాకు జూ.ఎన్టీఆర్ రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ బాగా వినిపిస్తుంది.