అత్యధిక ఐపీఎల్ మ్యాచులు ఆడిన టాప్-6 భారత ప్లేయర్స్..
MS ధోని.. IPL ప్రారంభం నుంచి 2022 వరకు 234 మ్యాచులు ఆడాడు. ధోని CSK, RPS, RPS జట్ల తరఫున అన్ని మ్యాచుల్లో 4978 పరుగులు చేశారు.
దీనేష్ కార్తీక్.. 2008 నుంచి 2022 వరకు 229 మ్యాచులు ఆడాడు. కార్తీక్ మొత్తం.. DD, GL, KXIP, KKR, MI, RCB జట్లకు ప్రాతినిధ్యం వహించగా.. 4376 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ.. 2008 నుంచి ఇప్పటి వరకు డెక్కన్ చార్జెస్, ముంబై ఇండియన్స్ జట్లకు కలిపి 227 మ్యాచులు ఆడాడు. వీటిలో.. 5879 పరుగు చేశారు.
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు RCB జట్టును అంటిపెట్టుకుని మొత్తం 223 మ్యాచులు ఆడగా.. 6624 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగలు చేసిన బ్యాటర్గా నిలిచాడు.
రవీంద్ర జడేజా.. 2008 నుంచి 2022 మధ్య కాలంలో CSK, GL, KTK, RR తరపున 210 మ్యాచులు ఆడగా.. 2502 పరుగులు చేశాడు. అలాగే..132 వికెట్లు తీశాడు.
శిఖర్ ధావన్.. 2008 నుంచి 2022 వరకు.. అత్యధికంగా.. DC, SRH, DD, MI, PK జట్ల తరఫున 206 మ్యాచులు ఆడాగా..6244 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.