పాన్ తిన్నాక వీటిని అస్సలు తినకూడదు?

సాధారణంగా చాలా మంది భోజనం చేసిన తర్వాత కిల్లీ తినే అలవాటు ఉంటుంది.
భోజనం తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని శుభకార్యాల్లో కిల్లీని తింటుంటారు.
అయితే కిల్లీ తిన్న వెంటనే కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్ తిన్న తరువాత మెడిసిన్స్ వేసుకోకూడదు. అలా కాకుండా వెంటనే వేసుకుంటే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే జ్యూస్‌లు తాగకూడదు. ఎట్టి పరిస్థితిల్లోనూ కిల్లీ తిన్నాక పాలు తాగకూడదు.
మసాలా కలిగిన పదార్థాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తుంది.