టీ20 ప్రపంచకప్‌ టోర్నీపై రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్..

ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16న ప్రారంభం కానుంది టీ20 ప్రపంచ కప్.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సెమీఫైనల్స్‌కు చేరుకునే నాలుగు జట్ల గురించి తన అంచనాలను వివరించారు.
ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌‌కు వెళ్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.