గురు వారం రోజు సాయిబాబాను ఇలా పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి?

ఒకొక్కరు ఒక్కో విధంగా సాయినాథున్ని పూజిస్తారు.
అయితే బాబాను ఇలా పూజించడం వలన మంచి జరుగుతుందంట.
సాయినాథుని పటానికి లేదా విగ్రహానికి నుదిటిపై చందనం లేదా తిలకం దిద్ది పూలు సమర్పిస్తే మంచిదంట
అనంతరం దీప స్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి, సాంబ్రాణి, అగరువత్తులు వెలిగించాలి.
ఆ తర్వాత బాబా దగ్గర చెక్కర, మిఠాయి, పండ్లు నైవేద్యంగా పెట్టాలంట.
శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన పాపాలు నశించి ధనం ప్రాప్తి కలుగుతుందంట