నేరేడు ఆకులను నీటిలో మరిగించి తాగితే ఎన్ని లాభాలో..

నేరేడు పండ్లతోనే కాదు ఆకులతో కూడా మంచి ఫలితం ఉంటుంది.
వీటిని నీటిలో మరిగించి వడకట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.
మూడు నేరేడు ఆకులను నీటిలో వేసి మరిగించి, వడకట్టి అందులో నిమ్మరసం, తేనే కలిపి తాగాలి.
ఈ ఆకుల నీటిని పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా పలు రకాల క్యాన్సర్లు దరి చేరవు.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల దగ్గు, జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి.