మొబైల్ కొనాలి అనుకుంటున్నారా..? jio నుండి సూపర్ న్యూస్!
జియో 5జీ స్మార్ట్ ఫోన్ ను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది.
దీని ధర రూ.12 వేలలోపే ఉంటుందని జియో వర్గాల నుంచి తెలుస్తోంది.
ఈ ఏడాది దీపావళి సందర్భంగా 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశముంది.
అత్యంత తక్కువ ధరకే అందించనున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. 
స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్
2జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్
6.5 ఇంచుల హెచ్‌డీ+IPS LCD డిస్‌ప్లే
డ్యూయల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా