- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, విశాఖపట్నం: ముంచింగిపుట్టు మండలం పనసపట్టు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం గుడుగుపల్లి గ్రామం నుంచి 20మంది భక్తులు ఒడిశాలోని కేందుగూగలో అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా పనసపట్టు మలుపు వద్ద అదుపుతప్పి జీపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 58ఏళ్ల కొర్ర సీతమ్మ ప్రాణాలు కోల్పోగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో లావణ్య అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story