- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 70 శాతానికి పైగా రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా రెండవ డోస్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పండుగ సందర్భంగా చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారు మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే, గురువారం నుంచి నాలుగు రోజులపాటు(అక్టోబర్ 14 నుంచి 17 వరకు) టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. దసరా పండుగతో పాటు శని, ఆదివారాలు రావటంతో నాలుగు రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
- Tags
- dussehra
Next Story