- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దిశ, ఖైరతాబాద్ : రాజ్ భవన్ ఎదుట గురువారం సూర్యాపేట జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రైతులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్న సమయంలో నాగరాజు రాజ్ భవన్ వద్దకు చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
అప్పటికే అక్కడ భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నాయి. తాను కేసీఆర్ అభిమానినంటూ జై కెసీఆర్, జై తెలంగాణ, జై జగదీశ్వర్రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
- Tags
- hyderabad
Next Story