- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజేంద్రనగర్లో దారుణ హత్య కలకలం రేపింది. హసన్నగర్ ప్రధాన రహాదారిపై ఎంఐఎం స్థానిక నేత ఖలీల్ను ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. ఓ వైపు కత్తితో పోట్లు పొడుస్తూనే.. మరో వైపు ముఖం మీద బండరాళ్లతో కొట్టి క్రూరంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య అక్కడివారిని భయాందోళనకు గురిచేసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story