- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : సామాజిక మాధ్యమం ట్విట్టర్ తన ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇతర యూజర్ల ఫొటోలను, వీడియోలను షేర్ చేసే వీలు ఉండేది. దీంతో ఒకరి ఫొటోలను సేవ్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేయడం, భయబ్రాంతులకు గురిచేయడాన్ని తెలుసుకున్న ట్విట్టర్ ఇకపై అలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది. ఇకపై వేరొకరి ఫొటోలను షేర్ చేయాలంటే వారి నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రకటించింది. వ్యక్తిగత వివరాలను షేర్ చేయడం వల్ల వారి గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నట్లు ట్విట్టర్ పేర్కొంది.
Sharing images is an important part of folks' experience on Twitter. People should have a choice in determining whether or not a photo is shared publicly. To that end we are expanding the scope of our Private Information Policy. 🧵
— Twitter Safety (@TwitterSafety) November 30, 2021