- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన చీమల రాజు ఎన్టీ పార్టీ లో అజ్జాత దళ కమాండర్ గా పని చేశాడు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మాజీ ఎంఎల్ఏ కోరం కనకయ్యకు అత్యంత సన్నిహితం మెలిగేవాడని ఎంపీటీసీ మోహన్ తెలిపారు. చీమల రాజు టీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చక సోమవారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మెంబర్ చీమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ఉపాధ్యక్షుడు వేంనరేందర్ రెడ్డి ఎంపీటీసీ మోహన్, ఇల్లందు నియోజక వర్గ నాయకులు జలీల్, బయ్యారం సొసైటి డైరక్టర్ జూలకంటి సీతారాంరెడ్డి, రఘు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- congress party
Next Story