- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > లేటెస్ట్ న్యూస్ > రిస్క్లో టాలీవుడ్ సింగర్ ఫ్యామిలీ.. రైల్వే ట్రాక్పై శవంగా తండ్రి.. ఏమైంది ?
X
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం అయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఏకే రావు ఫ్యామిలీ వారం రోజుల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో వీరి ఫ్యామిలీ కోసం పోలీసులు గాలించగా బెంగుళూరు సమీపంలోని ఓ రైల్వే ట్రాక్పై హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. ఈయన సుజన్ ఫౌండేషన్లో సీఈవోగా ఉన్నారు. ప్రస్తుతం హరిణి కుటుంబసభ్యులు బెంగుళూరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అనుమానాస్పదస్థితిలో ఏకే రావు మృతి చెందడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ, పోలీసులు వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
- Tags
- Eke Rao
Next Story