- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పార్వేట మండపంలో ఏకాంతంగా వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించ నున్నారు. శ్రీవారి ఆలయం నుంచి పార్వేట మండపానికి ఉత్సవ మూర్తులను ఊరేగించనున్నారు. ఉత్సవ మూర్తులకు ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. కాగా కార్తీక వనభోజనం కారణంగా ఆదివారం శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మో త్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Next Story